
జనరల్

హెచ్ఎండీఏ మేడిపల్లి లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన లభించింది. మొత్తం 63 నివాస ప్లాట్లు విజయవంతంగా విక్రయించబడ్డాయి. చదరపు గజానికి గరిష్టంగా రూ.80,000 ధర పలికింది.
సగటు బిడ్ ధర చదరపు గజానికి రూ.56,260గా నమోదైంది. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏకు మొత్తం రూ.120 కోట్ల ఆదాయం సమకూరింది. వేలం విజయవంతంగా పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!