
జనరల్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు.
తరువాత మధ్యాహ్నం తన పర్యటనను ముగించుకుని విశాఖపట్నానికి బయల్దేరనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!