1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

Writer: Nithish 04:32 PM, 17 జులై, 2026
అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన శరత్ చంద్ర నాయుడు ఇప్పుడు నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన తొలి నిర్మాణమైన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సిరీస్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. నిర్మాతగా మాత్రమే కాకుండా, దర్శకుడు వినోద్, రచయితల బృందంతో కలిసి కథా రచనలో కూడా ఆయన కీలక సృజనాత్మక సహకారం అందించారు.

‘రేలంగి మావయ్య’ అనే ఇన్‌స్టాగ్రామ్ పోడ్‌కాస్ట్‌లో పంచుకున్న 90వ దశకపు జ్ఞాపకాలే ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేరణగా మారాయని శరత్ చంద్ర తెలిపారు. ఈ ప్రయాణానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా అభినందనలు తెలపడం తనకు మరింత ప్రోత్సాహాన్నిచ్చిందన్నారు. మార్కెటింగ్‌లో సంపాదించిన అనుభవం ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడంలో, మంచి కథలను నిర్మించడంలో ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీ..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

ట్యాగ్లు
శరత్ చంద్ర నాయుడుఅల్లు అర్జున్గుర్తుకొస్తున్నాయిఈటీవీ విన్తెలుగు వెబ్‌సిరీస్తెలుగు సినిమానిర్మాతరేలంగి మావయ్యవినోద్వినోదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక
రాజకీయాలు

22ఏ భూములకు వెంటనే విముక్తి కల్పించాలి: బీజేపీ హెచ్చరిక

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు
ఆరోగ్యం

కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలపై జాగ్రత్త అంటున్న వైద్యులు

జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు
జనరల్

జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు

బెల్లం టీ తాగుతున్నారా? వైద్యుల సలహా
ఆరోగ్యం

బెల్లం టీ తాగుతున్నారా? వైద్యుల సలహా

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ
క్రీడలు

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్
జనరల్

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ నిపుణ్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం
బిజినెస్

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

రాహుల్ గాంధీ పై కేసు నమోదు
రాజకీయాలు

రాహుల్ గాంధీ పై కేసు నమోదు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యం: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు
జనరల్

సహేతుక కారణాల్లేని బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవు: సుప్రీంకోర్టు

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
జనరల్

సీజేపీ ర్యాలీ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్‌టీ 2.0 సంస్కరణలే భారత్ ఆర్థిక పటిష్ఠతకు కారణం: మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!