Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి

09:31 AM, 12 జూన్, 2026
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి

ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రాళ్ల దాడి కారణంగా రైలులోని ఒక కిటికీ అద్దం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

మోహన్ భాగవత్ అలహాబాద్ నుంచి ఢిల్లీకి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాంపల్లి కోర్టులో నేడు కుంభం శివకుమార్ రెడ్డి కేసు విచారణ

నాంపల్లి కోర్టులో నేడు కుంభం శివకుమార్ రెడ్డి కేసు విచారణ

ముఖ్యమంత్రిని కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు...

ముఖ్యమంత్రిని కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు...

డీఎంకే కూటమిలో చీలికలు?

డీఎంకే కూటమిలో చీలికలు?

ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటన..

ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటన..

తెలంగాణ, ఏపీలో పలు లోక్‌సభ స్థానాల విభజనకు ప్రతిపాదన

తెలంగాణ, ఏపీలో పలు లోక్‌సభ స్థానాల విభజనకు ప్రతిపాదన

మీనాక్షి వివాదం...కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్!

మీనాక్షి వివాదం...కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్!

ట్యాగ్లు
ఆర్‌ఎస్‌ఎస్‌మోహన్ భాగవత్రైలు ప్రయాణంరాళ్ల దాడిఫిరోజాబాద్ఉత్తరప్రదేశ్రైల్వే భద్రతశతాబ్ది ఎక్స్‌ప్రెస్తాజా వార్తలుభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ద్రవిడ్ వారసుడి ఎంట్రీ.. అండర్-19 జట్టులో అన్వయ్ ఎంపిక
క్రీడలు

ద్రవిడ్ వారసుడి ఎంట్రీ.. అండర్-19 జట్టులో అన్వయ్ ఎంపిక

మెనోపాజ్ సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

మెనోపాజ్ సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యుల సూచన

‘సింగ్-గీతం’ తెలుగు సినిమాకు కొత్త దారిని చూపించిందా?
రివ్యూలు

‘సింగ్-గీతం’ తెలుగు సినిమాకు కొత్త దారిని చూపించిందా?

ఈ ఇంటి పొడి ఆరోగ్యానికి మంచిదని వైద్యుల అభిప్రాయం
ఆరోగ్యం

ఈ ఇంటి పొడి ఆరోగ్యానికి మంచిదని వైద్యుల అభిప్రాయం

మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారీ ప్రైజ్ మనీ.. ఐసీసీ కీలక ప్రకటన
క్రీడలు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారీ ప్రైజ్ మనీ.. ఐసీసీ కీలక ప్రకటన

ప్రపంచకప్‌లో మెస్సీ vs రొనాల్డో.. ఫుట్‌బాల్ అభిమానుల కల నెరవేరుతుందా?
క్రీడలు

ప్రపంచకప్‌లో మెస్సీ vs రొనాల్డో.. ఫుట్‌బాల్ అభిమానుల కల నెరవేరుతుందా?

భారత్ పర్యటనపై ఉత్కంఠ.. పరిస్థితులను పరిశీలిస్తున్న ఐర్లాండ్
క్రీడలు

భారత్ పర్యటనపై ఉత్కంఠ.. పరిస్థితులను పరిశీలిస్తున్న ఐర్లాండ్

ఏఐ పాటలతో డ్రగ్స్ ప్రమోషన్.. బయటపడిన కొత్త మోసం
టెక్నాలజీ

ఏఐ పాటలతో డ్రగ్స్ ప్రమోషన్.. బయటపడిన కొత్త మోసం

ఈగ కాదు.. యముడి మెరుపు తీగ! టెక్సాస్‌ను వణికిస్తున్న ప్రమాదకర ఈగ
జనరల్

ఈగ కాదు.. యముడి మెరుపు తీగ! టెక్సాస్‌ను వణికిస్తున్న ప్రమాదకర ఈగ

NGT, EC నిబంధనలతోనే అమరావతి నిర్మాణం జరగాలి: బొలిశెట్టి
జనరల్

NGT, EC నిబంధనలతోనే అమరావతి నిర్మాణం జరగాలి: బొలిశెట్టి

నాంపల్లి కోర్టులో నేడు కుంభం శివకుమార్ రెడ్డి కేసు విచారణ
రాజకీయాలు

నాంపల్లి కోర్టులో నేడు కుంభం శివకుమార్ రెడ్డి కేసు విచారణ

డొనాల్డ్ ట్రంప్‌కు తాత్కాలిక ఊరట.. టారిఫ్‌లపై స్టే పొడిగింపు
జనరల్

డొనాల్డ్ ట్రంప్‌కు తాత్కాలిక ఊరట.. టారిఫ్‌లపై స్టే పొడిగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!