
రాజకీయాలు

రోటర్డామ్ వేదికగా జరిగిన FIH హాకీ ప్రో లీగ్ 2025–26 మ్యాచ్లో భారత్ 1–2 తేడాతో జర్మనీ చేతిలో కఠిన పరాజయం చవిచూసింది. 38వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ అద్భుతమైన పెనాల్టీ కార్నర్ గోల్తో భారత్కు ఆధిక్యం అందించాడు. ఇదే ఆయన కెరీర్లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
మ్యాచ్ చివరి క్వార్టర్ వరకు భారత్ ఆధిపత్యం చూపినప్పటికీ గోల్ అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. చివరి నిమిషాల్లో జర్మనీ జట్టు జస్టస్ వీగాండ్ (56’) గోల్తో సమం చేసి, 60వ నిమిషంలో జాకబ్ బ్రిల్లా గోల్తో 2–1 తేడాతో సంచలన విజయం సాధించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!