20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

Writer: Pooja 03:44 PM, 20 సెప్టెంబర్, 2026
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కాకతీయ సామ్రాజ్య పాలకురాలు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని, తాము పలుమార్లు ప్రధానితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నించామని వినోద్ కుమార్ తెలిపారు. బీఆర్‌ఎస్ ఏమీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వాస్తవ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం బీఆర్‌ఎస్ హయాంలో చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వివరాలతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఫొటోలు, వీడియోలు, వార్తా కథనాలను ముఖ్యమంత్రికి పంపుతున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని, దానిని తాను కాదనడం లేదని అన్నారు. అయితే మొత్తం క్రెడిట్ తనకే దక్కుతుందని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ పూర్తి చేసి భూమిని ఏఏఐకి అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌కు పేరు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రజలను కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

ట్యాగ్లు
మామునూరు ఎయిర్‌పోర్ట్రాణి రుద్రమదేవిబోయినపల్లి వినోద్ కుమార్రేవంత్ రెడ్డికేసీఆర్వరంగల్ ఎయిర్‌పోర్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?
బిజినెస్

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు
జనరల్

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్
రాజకీయాలు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ
జనరల్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు
జనరల్

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం
క్రీడలు

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి
బిజినెస్

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..
జనరల్

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!