Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం

Writer: Shivani K 09:22 AM, 13 జులై, 2026
ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా నిలిచిన సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50 సంవత్సరాలు దాటిన పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చే పనులకు ఈ నెల 13న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర జల సంఘం సూచనల మేరకు బ్యారేజీ భద్రతను మెరుగుపరచేందుకు రూ.152.95 కోట్ల వ్యయంతో ఈ పనులకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 117 ఫ్లడ్ గేట్లను పూర్తిగా మార్చడంతో పాటు, 12 హెడ్ స్లూయిజ్ గేట్లకు మరమ్మతులు, 175 క్రెస్ట్ గేట్లకు రబ్బరు సీల్స్, 734 రోలర్ బేరింగ్స్ అమర్చనున్నారు. బీఈసీఓఎమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయనుంది. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, పోలవరం ప్రాజెక్ట్ పనులను కూడా సమీక్షించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి

చైనా సముద్ర హక్కులపై అమెరికా, బ్రిటన్ విమర్శలు

చైనా సముద్ర హక్కులపై అమెరికా, బ్రిటన్ విమర్శలు

కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్

కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
ధవళేశ్వరం బ్యారేజీచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్సాగునీటి ప్రాజెక్టులుగోదావరి జిల్లాలుమౌలిక వసతులుపోలవరం ప్రాజెక్ట్నీటి నిర్వహణసీడబ్ల్యూసీఆధునికీకరణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?
గాసిప్స్

రౌడీ జనార్దన భారీ క్లైమాక్స్‌కు రంగం సిద్ధం?

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం
జనరల్

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ
జనరల్

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు
క్రీడలు

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

‘కల్కి’ విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

‘కల్కి’ విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత
జనరల్

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత

‘రణబాలి’పై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
సినిమాలు

‘రణబాలి’పై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి
జనరల్

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే
బిజినెస్

ఎయిర్‌టెల్ కొత్త గ్రోత్ ప్లాన్ ఇదే

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం
జనరల్

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు
బిజినెస్

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!