
సినిమాలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.
అలాగే బాధిత ఉద్యోగులు రిటైర్మెంట్ వరకు కంపెనీ క్వార్టర్స్లో నివసించేందుకు అవకాశం కల్పించనున్నారు. వారి పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం ఇతర ఉద్యోగులతో సమానంగా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!