
సినిమాలు

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నాలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!