16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

Writer: Pooja 08:44 AM, 16 జులై, 2026
నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. నేతన్నలకు అండగా నిలిచేందుకు “నేతన్న భరోసా” అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది.

చేనేత, జౌళి శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది నేతన్నలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులు కూడా అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి అనుబంధ రంగాల కార్మికులకు కూడా పథకం వర్తింపజేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇప్పటికే చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక

నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక

వాంగ్‌చుక్ దీక్షపై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ

వాంగ్‌చుక్ దీక్షపై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ

గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

ట్యాగ్లు
నేతన్న భరోసాఏపీ ప్రభుత్వంచేనేత కార్మికులునేతన్న సంక్షేమంఆంధ్రప్రదేశ్చేనేత పథకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేణుకా చౌదరి వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెర?
జనరల్

రేణుకా చౌదరి వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెర?

కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత.. విద్యార్థులకు కస్టడీ
జనరల్

కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత.. విద్యార్థులకు కస్టడీ

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?
క్రీడలు

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?

అభిమానానికి అఖిల్ గౌరవం.. వైరల్ అవుతున్న అయ్యగారి క్షణాలు!
సినిమాలు

అభిమానానికి అఖిల్ గౌరవం.. వైరల్ అవుతున్న అయ్యగారి క్షణాలు!

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?
సినిమాలు

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?

'ముసాఫిర్ కేఫ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

'ముసాఫిర్ కేఫ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

కెరీర్‌పై కొత్త నిర్ణయం తీసుకున్న కాజల్?
సినిమాలు

కెరీర్‌పై కొత్త నిర్ణయం తీసుకున్న కాజల్?

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?
సినిమాలు

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?

మధుమేహ నియంత్రణకు నెయ్యి ఉపయోగకరం: వైద్యులు
ఆరోగ్యం

మధుమేహ నియంత్రణకు నెయ్యి ఉపయోగకరం: వైద్యులు

బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్
జనరల్

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!