16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Pooja 08:46 AM, 16 జులై, 2026
బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బ్రిక్స్‌ దేశాల మంత్రుల కోసం ఏర్పాటు చేసిన అధికారిక విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు, బ్రిక్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఫోరమ్‌ సమ్మిట్‌ 2026 నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విందును ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్‌, ఇథియోపియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బ్రెజిల్‌ దేశాల మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, రాష్ట్ర మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీఎస్‌ ఎన్‌. శ్రీధర్‌, డీజీపీ సీవీ ఆనంద్‌, కార్మిక శాఖ కార్యదర్శి హరి చందన తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక

నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక

వాంగ్‌చుక్ దీక్షపై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ

వాంగ్‌చుక్ దీక్షపై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ

గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

ట్యాగ్లు
బ్రిక్స్ సదస్సురేవంత్ రెడ్డిహైదరాబాద్ కార్యక్రమంఅంతర్జాతీయ సంబంధాలుకార్మిక సదస్సుఫలక్‌నుమా ప్యాలెస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేణుకా చౌదరి వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెర?
జనరల్

రేణుకా చౌదరి వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెర?

కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత.. విద్యార్థులకు కస్టడీ
జనరల్

కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత.. విద్యార్థులకు కస్టడీ

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?
క్రీడలు

ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్ అతనేనా?

అభిమానానికి అఖిల్ గౌరవం.. వైరల్ అవుతున్న అయ్యగారి క్షణాలు!
సినిమాలు

అభిమానానికి అఖిల్ గౌరవం.. వైరల్ అవుతున్న అయ్యగారి క్షణాలు!

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?
సినిమాలు

విడుదలకు ముందే ‘వృషకర్మ’ హవా.. భారీ డీల్‌తో ఇండస్ట్రీలో చర్చ?

'ముసాఫిర్ కేఫ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

'ముసాఫిర్ కేఫ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

కెరీర్‌పై కొత్త నిర్ణయం తీసుకున్న కాజల్?
సినిమాలు

కెరీర్‌పై కొత్త నిర్ణయం తీసుకున్న కాజల్?

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై భారీ క్రేజ్.. రైట్స్ రేసులో దిల్ రాజు?

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?
సినిమాలు

‘స్పిరిట్’లో ప్రభాస్ యాక్షన్ విధ్వంసం.. ఒక్క సీన్‌కే భారీ హైప్?

మధుమేహ నియంత్రణకు నెయ్యి ఉపయోగకరం: వైద్యులు
ఆరోగ్యం

మధుమేహ నియంత్రణకు నెయ్యి ఉపయోగకరం: వైద్యులు

బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్
జనరల్

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!