
జనరల్

భారత్–న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. రక్షణ, విపత్తు నిర్వహణ, పశుసంవర్థక రంగాలతో పాటు ఐదు కీలక రంగాల్లో ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి.
న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్ కీలక పాత్ర పోషించగలవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!