
రాజకీయాలు

హిమాచల్ ప్రదేశ్లోని అత్యంత ఎత్తైన మరియు దుర్భరమైన కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వేగవంతమైన తపాలా సేవలు అందించేందుకు భారత తపాలా శాఖ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దూర ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత సులభతరం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా పేర్కొనబడింది.
హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన డ్రోన్ పోస్టల్ డెలివరీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మారుమూల ప్రాంతాలకు తపాలా సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!