Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

Writer: Harika S 08:17 AM, 13 జులై, 2026
సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కలిసి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో ఈ రెండు రోజుల యాత్రను నిర్వహిస్తున్నారు.

సుమారు 50 వేల మందికి పైగా సింగరేణి కార్మికులు, 30 వేలకుపైగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం. జూలై 13, 14 తేదీల్లో కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వివిధ ప్రాంతాల్లో కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా సముద్ర హక్కులపై అమెరికా, బ్రిటన్ విమర్శలు

చైనా సముద్ర హక్కులపై అమెరికా, బ్రిటన్ విమర్శలు

కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్

కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

జూనీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్స్ ఫైర్

జూనీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్స్ ఫైర్

ఇండియాకు నేడు వియత్నాం ప్రమాద మృత దేహాలు

ఇండియాకు నేడు వియత్నాం ప్రమాద మృత దేహాలు

ట్యాగ్లు
కిషన్ రెడ్డిసింగరేణి భరోసా యాత్రబీజేపీ తెలంగాణబొగ్గు శాఖసింగరేణి కార్మికులుతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం
జనరల్

ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు శ్రీకారం

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు
బిజినెస్

ఉద్యోగులపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల వేటు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

చైనా సముద్ర హక్కులపై అమెరికా, బ్రిటన్ విమర్శలు
జనరల్

చైనా సముద్ర హక్కులపై అమెరికా, బ్రిటన్ విమర్శలు

సహజ ఆరోగ్యానికి అల్లం రసం: వైద్యుల సూచన
ఆరోగ్యం

సహజ ఆరోగ్యానికి అల్లం రసం: వైద్యుల సూచన

కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్
జనరల్

కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కొత్త క్యూ కాంప్లెక్స్

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!
జనరల్

మహిళా వర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు!

ఆరోగ్యానికి మేలు చేసే గుడ్డు వెల్లుల్లి కారం: నిపుణుల సలహా
ఆరోగ్యం

ఆరోగ్యానికి మేలు చేసే గుడ్డు వెల్లుల్లి కారం: నిపుణుల సలహా

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి
జనరల్

సింగరేణి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

‘బాలయ్య’ సినిమాలో ఆ స్టార్ పాత్రపై ఆసక్తి!
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో ఆ స్టార్ పాత్రపై ఆసక్తి!

‘గాడ్ ఆఫ్ వార్’ కోసం త్రివిక్రమ్ కొత్త ప్లాన్!
సినిమాలు

‘గాడ్ ఆఫ్ వార్’ కోసం త్రివిక్రమ్ కొత్త ప్లాన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!