
క్రీడలు

రాహుల్ గాంధీ, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఎక్స్లో స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. వైఎస్సార్ నిజమైన రాజనీతిజ్ఞుడని, ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్ చిత్తశుద్ధితో చేసిన సేవలు ఎందరో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ నివాళులు ఆయన అభిమానులు, అనుచరుల్లో విశేష స్పందన పొందాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!