
సినిమాలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ నిరసనకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. నిరసనకారులకు సంఘీభావం తెలుపుతూ వివిధ ప్రాంతాల ప్రజలు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ ఉద్యమానికి సామాన్య ప్రజల భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోంది.
నిరసనలో పాల్గొంటున్న వారికి ప్రజలు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల ద్వారా జంతర్ మంతర్కు ఆహారాన్ని పంపిస్తూ నిరసనకారులకు అండగా నిలుస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!