
జనరల్

హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతైనట్లు సమాచారం, కాగా మరో 10 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. నౌకలో ఉన్న పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నిరపరాధ వాణిజ్య నౌకలపై దాడులు అసహనీయమని పేర్కొంది. ఒమన్తో కలిసి భారత్ గాలింపు చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనలో నౌక ఇంజిన్ రూమ్కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!