
క్రీడలు

శ్రీలంక - ఎ జట్టు ఆటగాడితో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మ్యాచ్ సమయంలో జరిగిన ఈ ఘటనపై బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది.
వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించగా, భారత్ - ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మకు 30 శాతం జరిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!