
జనరల్

ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు సంబంధించిన భారత జట్టును జులై 28న ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో భారత జట్టు ప్రదర్శనపై ఆగస్టు ప్రారంభంలో సమీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే టీమిండియా సహాయక సిబ్బందిలో కొందరి కాంట్రాక్టులు ముగియడంతో, ఆ అంశంపై కూడా సమీక్ష సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!