27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

Writer: Pooja 01:32 PM, 27 ఆగస్టు, 2026
ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధరలకు, వినియోగదారులు చెల్లించే రిటైల్‌ ధరలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని తగ్గించే మార్గాలను కనుగొనాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌)ను ఆదేశించారు. మహారాష్ట్ర రైతులు ఇప్పటికే తక్కువ ధరలకు ఉల్లిపాయలను విక్రయించారని, ప్రస్తుతం నిల్వలు తగ్గిన సమయంలోనూ ధరలు పెరగడం వెనుక కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చౌహాన్‌ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ మోడల్‌ ధర కిలోకు సుమారు రూ.50గా ఉంది. పంజాబ్‌లో రూ.53, ఢిల్లీలో రూ.55, చెన్నై, కోల్‌కతాలో రూ.60, ముంబైలో రూ.48గా నమోదవుతోంది.

ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం ద్వారా రైతుల నుంచి కిలోకు రూ.15–20 చొప్పున ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. ఢిల్లీలో వినియోగదారులకు కిలో రూ.35కే విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. నాసిక్‌ నుంచి కాందా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా 800 టన్నుల బఫర్‌ స్టాక్‌ ఢిల్లీకి చేరుకోనుంది. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌ దుకాణాలు, మొబైల్‌ వాహనాల ద్వారా నేరుగా వినియోగదారులకు ఉల్లిపాయలను విక్రయించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ట్యాగ్లు
ఉల్లి ధరలుశివరాజ్ సింగ్ చౌహాన్ఉల్లి మార్కెట్వ్యవసాయ మంత్రిత్వ శాఖఆహార ధరలువినియోగదారుల ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ
జనరల్

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
జనరల్

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!