
సినిమాలు

పీఎఫ్ చందాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక ప్రకటన చేసింది. జూలై 15 నాటికి 8.25 శాతం వార్షిక వడ్డీని దేశవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల EPF ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో కోట్లాది ఉద్యోగులు ఈ వడ్డీ ప్రయోజనాన్ని పొందనున్నారు.
అలాగే EPFO కొత్త డిజిటల్ పోర్టల్ను ప్రారంభించి, రూ.5 లక్షల వరకు ఉన్న మొత్తాన్ని ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా సులభంగా పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు చందాదారులకు మరింత సౌకర్యవంతమైన డిజిటల్ సేవలు అందనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!