20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

Writer: Pooja 06:02 AM, 6 ఆగస్టు, 2026
తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భారీ స్థాయిలో డేటా సెంటర్ పార్కు ఏర్పాటు కానుంది. రూ.60 వేల కోట్ల పెట్టుబడితో, 1,200–1,600 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఫార్చూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ సంస్థ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో టీజీఐఐసీకి చెందిన 170 ఎకరాల భూమిని ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించింది. ఫార్చూన్ కంపెనీకి చెందిన సోదర సంస్థ సుదీక్ష ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పీ ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది.

ఈ డేటా సెంటర్ పార్కు పూర్తయితే తెలంగాణలోనే కాకుండా దేశంలోనూ అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్లలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,000 మందికి, పరోక్షంగా 3,000 నుంచి 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులతో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతోంది.

ఈ ప్రాజెక్టుతో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (AI), ఫిన్‌టెక్, డిజిటల్ సేవలు, విద్యుత్, ఫైబర్ నెట్‌వర్క్ రంగాలకు మరింత ఊతం లభించనుంది. 1,200–1,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ డేటా సెంటర్ పార్కు ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ పార్కుల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ టెక్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

ట్యాగ్లు
తెలంగాణడేటా సెంటర్ పార్కుహైదరాబాద్కృత్రిమ మేధక్లౌడ్ కంప్యూటింగ్టెక్ పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు
జనరల్

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్
సినిమాలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
జనరల్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!