19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

Writer: Pooja 02:19 PM, 19 ఆగస్టు, 2026
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వినియోగదారులకు షాక్ తగిలింది. ప్రముఖ బ్రాండ్లు వన్‌ప్లస్, ఒప్పో తమ పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాల డిమాండ్ పెరగడంతో మెమొరీ చిప్‌లు, ఇతర హార్డ్‌వేర్ భాగాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పెరిగిన తయారీ వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు కంపెనీలు ధరలను సవరించినట్లు సమాచారం.

ఒప్పో తన రేనో 16 సిరీస్‌పై గరిష్టంగా రూ.5,000 వరకు ధర పెంచింది. రేనో 16 5G వేరియంట్ల ధరలు రూ.66,999, రూ.71,999కి చేరగా, రేనో 16C 5G మోడళ్లపై రూ.4,000 వరకు పెంపు నమోదైంది. అలాగే ఒప్పో A6s 5G, A6x 5G సిరీస్ ఫోన్ల ధరలు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి. మరోవైపు వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్ ధరలను రూ.2,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది. నోర్డ్ CE 6 లైట్ 8GB+256GB వేరియంట్ ధర రూ.34,999కి చేరింది.

పరిశ్రమ నిపుణుల ప్రకారం, గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా సమస్యలు, పెరిగిన కాంపోనెంట్ ఖర్చులు స్మార్ట్‌ఫోన్ తయారీదారులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇతర బ్రాండ్లు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే పండగ సీజన్ వరకు స్మార్ట్‌ఫోన్ ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు - భారత్ ప్రాజెక్టు

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

ట్యాగ్లు
వన్‌ప్లస్ఒప్పోస్మార్ట్‌ఫోన్ ధరలుటెక్ న్యూస్మొబైల్ మార్కెట్భారత టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..
జనరల్

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!