Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం

Writer: Pooja 05:52 AM, 6 జులై, 2026
మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం

రాష్ట్రవ్యాప్తంగా 684 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.808 కోట్లు ఖర్చు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు, చేజర్ల, చిత్తలూరు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ ఆలయాల పునరుద్ధరణను రూ.5.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,000 శ్రీవాణి ఆలయాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరం వెంబడి ఉన్న ఆలయాల పునరుద్ధరణ, మరమ్మతు పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే:  మంత్రి నారా లోకేష్
ట్యాగ్లు
పురాతన ఆలయాలుఆంధ్రప్రదేశ్దేవాదాయ శాఖఆధ్యాత్మికతశ్రీవాణి ఆలయాలుగోదావరి పుష్కరాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి నారా లోకేష్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే
బిజినెస్

ఐటీకి మళ్లీ బ్యాడ్ టైమ్.. క్యూ1లోనూ నిరాశే

ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి
జనరల్

ఏపీలో కొరియా పెట్టుబడులకు లోకేశ్ విజ్ఞప్తి

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్
జనరల్

ఖాళీల భర్తీతో పాటు ప్రమోషన్లపై ఇంజనీర్ల సంఘం డిమాండ్

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం
జనరల్

తెలంగాణ అభ్యంతరాలపై ట్రైబ్యునల్ విచారణ..ఏపీ వ్యూహం సిద్ధం

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు
జనరల్

శ్రీవారి ఆణివార ఆస్థానం..భక్తులకు పుష్పపల్లకీ కనువిందు

మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం
జనరల్

మూడేళ్లలో 5 వేల శ్రీవాణి ఆలయాలు - మంత్రి ఆనం

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం
జనరల్

చిట్టితల్లి చంద్రికకు వైద్య పరీక్షలు ప్రారంభం

రెండు రోజుల్లోనే ఓటీటీ నుంచి మాయమైన ‘సట్లుజ్’
సినిమాలు

రెండు రోజుల్లోనే ఓటీటీ నుంచి మాయమైన ‘సట్లుజ్’

బెత్ మూనీ మెరుపులు..ఏడో ప్రపంచకప్‌తో ఆస్ట్రేలియా చరిత్ర
క్రీడలు

బెత్ మూనీ మెరుపులు..ఏడో ప్రపంచకప్‌తో ఆస్ట్రేలియా చరిత్ర

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..
బిజినెస్

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే:  మంత్రి నారా లోకేష్
జనరల్

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి నారా లోకేష్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్
జనరల్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!