
రాజకీయాలు

సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన నిబంధనలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాగరాజు కస్టడీ విచారణను పూర్తిగా వీడియో రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాదే సాయి కుమార్ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుపై ఆరోపణలు ఉండగా, ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయపరమైన విచారణలో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!