10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

Writer: Pooja 10:08 AM, 10 సెప్టెంబర్, 2026
షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై ఆ దేశ విదేశాంగ శాఖ నేడు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శనివారం ఉదయం 11 గంటల సమయంలో భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆదివారం దాదాపు అదే సమయానికి ఆయన తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో షీ జిన్‌పింగ్‌తో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, వ్యాపార ప్రతినిధులు భారత్‌కు రానున్నారు.

ఏడేళ్ల తర్వాత షీ జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటించడం ఇదే రెండోసారి కానుంది. బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలను చైనా విదేశాంగ శాఖ ప్రకటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట

బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ
ట్యాగ్లు
షీ జిన్‌పింగ్‌భారత్‌ చైనా సంబంధాలుబ్రిక్స్‌ సదస్సుచైనాభారత్‌దౌత్య సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర
బిజినెస్

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన
జనరల్

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?
జనరల్

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?
గాసిప్స్

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?

ది ప్యారడైజ్ టికెట్ ధరలపై భారీ చర్చ?
గాసిప్స్

ది ప్యారడైజ్ టికెట్ ధరలపై భారీ చర్చ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!