16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

Writer: Chandrika 08:19 AM, 16 ఆగస్టు, 2026
చంద్రగిరిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌..

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది. యర్రావారిపాలెం, చంద్రగిరి మండలాల పరిధిలో సుమారు 30 ఏనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మూలపల్లి గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు కొబ్బరి, వరి, టమోటా, పశుగ్రాసం పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులను అడ్డుకునే ప్రయత్నంలో రైతు కేశవరెడ్డికి గాయాలయ్యాయి. ఆయన చేయి విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు మూలపల్లి చెరువు పరిసరాల్లో తిష్టవేసినట్లు సమాచారం.

ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. చంద్రగిరి, యర్రావారిపాలెం, భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతాల్లో ఏనుగుల కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల దగ్గరకు వెళ్లొద్దని, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని గ్రామస్తులను అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తరచూ ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి వస్తుండటంతో శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. కుంకీ ఏనుగులను వినియోగించి ఏనుగుల సంచారాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆటో డ్రైవర్లపై ఇంధన భారం తగ్గించేందుకు కొత్త పథకం- మంత్రి పొన్నం

ఆటో డ్రైవర్లపై ఇంధన భారం తగ్గించేందుకు కొత్త పథకం- మంత్రి పొన్నం

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

ట్యాగ్లు
చంద్రగిరిఏనుగుల గుంపుఏనుగుల సంచారంమానవ-ఏనుగు ఘర్షణచిత్తూరు జిల్లాఆంధ్రప్రదేశ్‌యర్రావారిపాలెంమూలపల్లిపంట నష్టంఅటవీశాఖకుంకీ ఏనుగులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...
క్రీడలు

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌
జనరల్

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..
జనరల్

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!