
జనరల్

మెట్రో స్టేషన్ల కింద ఉన్న పాదచారుల మార్గాల్లో స్టాళ్ల ఏర్పాటు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. పాదచారుల బాటను వాణిజ్య స్టాళ్లకు లీజుకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.
ఫుట్పాత్ స్థలాన్ని లీజు లేదా అద్దెకు ఎలా ఇవ్వగలరని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!