
జనరల్

ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఆయనను స్మరించుకున్నారు.
ఉదయం నుంచే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఘాట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్కు నివాళులు అర్పించేందుకు పలువురు పార్టీ నేతలు, అభిమానులు తరలివచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!