
టెక్నాలజీ

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రాజెక్ట్కు సంబంధించిన సాంకేతిక-ఆర్థిక మూల్యాంకనాన్ని ప్రస్తుతం చేపట్టలేమని తెలిపింది.
కృష్ణా నదీ జలాల వినియోగం, అంతర్రాష్ట్ర సమస్యలు ట్రైబ్యునల్ పరిధిలో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో రావాలని సూచిస్తూ ప్రాజెక్టు నివేదికను తిరిగి పంపింది. ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సహాయం విషయంలో కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!