
ఓటీటీ

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్లను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోమవారం దిల్లీలో సత్కరించారు. మంగళవారం జరగనున్న పురస్కారాల ప్రదానోత్సవానికి దిల్లీ వచ్చిన వారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేశారు.
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తమ నటనతో తెలుగు సినిమాకు విశేష కీర్తి తెచ్చారని లోకేశ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!