
జనరల్

EWS కోటా నిబంధనల్లో నిర్ణయించిన ఆదాయ పరిమితిపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పాండే కమిటీ చేసిన సిఫార్సులు, EWS అర్హతకు సంబంధించిన మార్గదర్శకాలపై ధర్మాసనం పరిశీలన జరిపింది.
EWS వర్గాల అర్హత నిర్ణయించేందుకు అమల్లో ఉన్న సంవత్సర ఆదాయ పరిమితి రూ.8 లక్షలు సమంజసంగానే ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!