30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీటీడీ కీలక ప్రకటన

Writer: Nithish 12:58 PM, 30 జులై, 2026
టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి ఆలయం ఉత్తర భాగంలో ఉన్న పవిత్ర స్వామి పుష్కరిణిలో ఆగస్టు 1 నుంచి మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతి ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే సంప్రదాయ నిర్వహణలో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపింది. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు నెలంతా మరమ్మతులు కొనసాగనున్నాయి.

భారీ వర్షాలు, తుఫాన్లను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు కూడా పుష్కరిణిని మూసివేయనున్నారు. దీంతో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు కానుండగా, భక్తులకు పుష్కరిణిలో స్నానానికి అనుమతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందే అన్ని పనులను పూర్తి చేసి పుష్కరిణిని తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాలంలో భక్తులు టీటీడీ సూచనలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ట్యాగ్లు
తిరుమలటీటీడీస్వామి పుష్కరిణిశ్రీవారి ఆలయంబ్రహ్మోత్సవాలుపుష్కరిణి మరమ్మతులుతిరుపతిభక్తులుఆలయ వార్తలుఆధ్యాత్మిక వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్
జనరల్

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి - పవన్

ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..
టెక్నాలజీ

ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి
జనరల్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - పొంగులేటి

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

సీఎం రేవంత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
జనరల్

ప్రధాని మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు
బిజినెస్

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు

టీటీడీ కీలక ప్రకటన
జనరల్

టీటీడీ కీలక ప్రకటన

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
జనరల్

హిమాన్షు ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!