
జనరల్

ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్షా వంటి బ్లాక్బస్టర్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల, చార్మింగ్ స్టార్ శర్వానంద్తో కలిసి అనిల్ సుంకర నిర్మాణంలో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. జూబ్లీ హిల్స్లో ఈ సినిమా కార్యాలయ ప్రారంభ పూజా కార్యక్రమం నేడు జరిగింది.
సంక్రాంతి విడుదల లక్ష్యంగా ఈ సినిమాకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!