
రాజకీయాలు
గండిపేట్ భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్ట్ అనంతరం ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
నార్సింగి పోలీస్ స్టేషన్కు బ్రహ్మనాయుడిని తీసుకొచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారికి స్టేషన్లోకి అనుమతి ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!