14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

Writer: Nithish 03:05 PM, 14 జులై, 2026
మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

విశాఖపట్నం జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో బాధితులైన మత్స్యకార కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు, ప్రాణాలతో బయటపడిన చిన్నాను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ నెల 1న వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో జూలై 4న ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం ఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే పలువురు మత్స్యకారుల ప్రాణాలు కాపాడవచ్చని జగన్ ఆరోపించారు. కోస్ట్ గార్డ్, ఫిషరీస్ అధికారులు సకాలంలో స్పందించలేదని, ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన, ప్రభుత్వం ఇవ్వకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నా కుటుంబానికీ ఇదే సాయం అందజేస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

పోలవరాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు - వైఎస్  షర్మిల

పోలవరాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు - వైఎస్ షర్మిల

లాలూ బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో

లాలూ బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో

బంకిపూర్ బరిలో ప్రశాంత్ కిషోర్

బంకిపూర్ బరిలో ప్రశాంత్ కిషోర్

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

ట్యాగ్లు
వైఎస్ జగన్విశాఖ బోటు ప్రమాదంమత్స్యకారులువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఎక్స్‌గ్రేషియాఆంధ్రప్రదేశ్బోటు ప్రమాదంమత్స్యకార కుటుంబాలురాజకీయ వార్తలువిశాఖపట్నం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చివరి షెడ్యూల్‌లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ యూనివర్స్ చిత్రం
సినిమాలు

చివరి షెడ్యూల్‌లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ యూనివర్స్ చిత్రం

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక
జనరల్

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..
టెక్నాలజీ

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..
టెక్నాలజీ

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?
టెక్నాలజీ

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!
జనరల్

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు
బిజినెస్

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
రాజకీయాలు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు
రాజకీయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్
జనరల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!