10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

Writer: Nithish 05:29 AM, 10 ఆగస్టు, 2026
కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

కుమురం భీం ఆశయ స్ఫూర్తితో ఆదివాసీలు తమ హక్కులు, ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. ఆదివాసీలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గిరిజనులు ఏ కులానికీ, ఏ ప్రాంత ప్రజలకూ వ్యతిరేకం కాదని, తమకు దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నారని స్పష్టం చేశారు.

మారుమూల ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ఆదివాసీలను అధికారులు గౌరవంగా స్వీకరించి, వారి వినతులను పరిష్కరించాలని సీతక్క సూచించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో సుమారు రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అశ్వారావుపేట పురవీధుల్లో నిర్వహించిన ప్రదర్శనలో సీతక్క పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆదివాసీ జేఏసీ, వివిధ గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

మమతా కాన్వాయ్‌పై దాడి.. అసలేం జరిగింది?

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

ట్యాగ్లు
సీతక్కఆదివాసీ దినోత్సవంకుమురం భీంగిరిజన హక్కులుఅశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ ప్రభుత్వంఆదివాసీ సంస్కృతిగిరిజన సంక్షేమంగిరిజన అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు
జనరల్

ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా అనుమతులు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు
రాజకీయాలు

ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన చంద్రబాబు

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే
రాజకీయాలు

కీలక బిల్లులపై ఉత్కంఠ.. పార్లమెంట్‌ సమావేశాలకు నాలుగు రోజులే

జంట నగరాల్లో ఘనంగా ఆషాఢ బోనాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
జనరల్

జంట నగరాల్లో ఘనంగా ఆషాఢ బోనాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. పూర్తి స్థాయికి చేరువలో నీటిమట్టం
జనరల్

శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. పూర్తి స్థాయికి చేరువలో నీటిమట్టం

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

బోనాలపై బండి సంజయ్‌ ఫైర్‌

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు
రాజకీయాలు

తెలంగాణ విద్యార్థులపై రాహుల్‌కు శ్రద్ధ లేదా - రామచందర్‌రావు

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క
రాజకీయాలు

కుమురం భీం స్ఫూర్తితో గిరిజన హక్కులు కాపాడుకోవాలి - సీతక్క

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ
రాజకీయాలు

జీవో-3పై చంద్రబాబు కీలక హామీ

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు
బిజినెస్

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?
గాసిప్స్

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు
బిజినెస్

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!