
జనరల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావుపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటించింది. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో క్రమశిక్షణా కమిటీ ఆదేశాలు, సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు మోపిదేవి శ్రీనివాసరావుపై ఫిర్యాదులు అందాయని వైసీపీ పేర్కొంది. ఈ ఫిర్యాదులపై క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టి, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిపింది. కమిటీ సిఫార్సుల మేరకు ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!