
రాజకీయాలు

ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. పెట్టుబడిదారుల ఆందోళనల మధ్య సెన్సెక్స్ 1,677 పాయింట్లు కోల్పోయి 76,503 వద్ద ముగియగా, నిఫ్టీ 516 పాయింట్లు పడిపోయి 23,882 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!