Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

Writer: Pooja 06:37 AM, 3 జులై, 2026
రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు, ఆశించిన స్థాయిలో పెరగని ఆదాయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూలు) వాటాల విక్రయాన్ని వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ.24,923 కోట్లు సమీకరించి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధిక తొలి త్రైమాసిక పెట్టుబడుల ఉపసంహరణగా నిలిచింది.

గత ఆరు వారాల్లో ఆరు పీఎస్‌యూల్లో నిర్వహించిన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ.18,561 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టుల (InvITs) ద్వారా రూ.6,367 కోట్లు సమీకరించింది. మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రావడంతో ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్ సహా మరిన్ని పీఎస్‌యూల్లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమవుతోంది.

ముడి చమురు ధరల పెరుగుదల, ఎరువుల సబ్సిడీ భారం, పన్ను వసూళ్ల మందగమనం వంటి కారణాలతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రూ.80,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా మించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ద్రవ్యలోటును నియంత్రించేందుకు ఇదే ప్రధాన మార్గమని అధికారులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు

ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

ట్యాగ్లు
పీఎస్‌యూలువాటాల విక్రయంఎల్‌ఐసీఐడీబీఐ బ్యాంక్కేంద్ర ప్రభుత్వంఆర్థిక వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు
జనరల్

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్
జనరల్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట
బిజినెస్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం
బిజినెస్

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?
బిజినెస్

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్
బిజినెస్

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు
బిజినెస్

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్
రాజకీయాలు

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!