Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

Writer: Shivani K 06:37 AM, 8 జులై, 2026
రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

అడవుల విస్తరణ, సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్థాపించబడిన రాష్ట్రంలోని తొలి అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2016లో హైదరాబాద్‌ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ప్రారంభమైన ఈ సంస్థను అనంతరం సిద్దిపేట జిల్లా ములుగుకు తరలించి ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. 52 హెక్టార్లలో రూ.72 కోట్లతో నిర్మించిన భవనాలు 2018 నుంచి వినియోగంలో ఉన్నాయి.

నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో 45 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఈ నెల 25 వరకు గడువు ఉంది. ఇంటర్‌ (బైపీసీ, ఎంబైపీసీ, ఎంపీసీ) ఉత్తీర్ణులై టీజీ ఎప్‌సెట్‌ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ నిర్వహణ వంటి అంశాలతో పాటు ప్రాక్టికల్ శిక్షణ, ఫీల్డ్ పర్యటనలు, నర్సరీలు, తేనెటీగల పెంపకం శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటివరకు 587 మంది పట్టభద్రులై, వారిలో 348 మంది ఉద్యోగాలు పొందారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన
ట్యాగ్లు
అటవీ విద్యబీఎస్సీ ఫారెస్ట్రీఅటవీ కళాశాలసిద్దిపేటములుగుపర్యావరణ విద్యటీజీ ఎప్‌సెట్అడ్మిషన్లుజీవ వైవిధ్యంవన్యప్రాణి సంరక్షణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన
జనరల్

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

కడపలో విషాదం
జనరల్

కడపలో విషాదం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం
జనరల్

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ
సినిమాలు

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య
రాజకీయాలు

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో
జనరల్

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి
జనరల్

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు
జనరల్

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు
జనరల్

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన
జనరల్

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్
జనరల్

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు
రాజకీయాలు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!