Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

02:02 PM, 24 జూన్, 2026
కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిజ్యపరంగా బంగారం ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో పాటు రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో రూ.405 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ప్రయోగాత్మక ఉత్పత్తి విజయవంతం కావడంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. దేశంలోనే ప్రైవేట్ రంగంలో బంగారం తవ్వకం, ఉత్పత్తి చేపట్టిన తొలి ప్రాజెక్టుగా ఇది నిలిచింది. ఏటా రెండు టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి లభించనుండగా, బంగారం ఉత్పత్తి విలువపై 4 శాతం రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. తొలి ఏడాదిలో 400 కిలోల బంగారం ఉత్పత్తితో సుమారు రూ.57 కోట్ల రాయల్టీ వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

తలుపుతట్టిన యువతి అదృష్టం...

తలుపుతట్టిన యువతి అదృష్టం...

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

కేప్ ఫీజుల పెంపుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన..

కేప్ ఫీజుల పెంపుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన..

రైతులకు గుడ్‌న్యూస్...సన్న వరి సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం

రైతులకు గుడ్‌న్యూస్...సన్న వరి సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుజొన్నగిరి బంగారం గనిగోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకర్నూలు జిల్లాఆంధ్రప్రదేశ్జియో మైసూర్దక్కన్ గోల్డ్ మైన్స్వాణిజ్య బంగారం ఉత్పత్తిగనుల పరిశ్రమఉపాధి అవకాశాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’
సినిమాలు

మళ్లీ వస్తున్న ‘రక్త చరిత్ర’

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన
జనరల్

ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవానికి విశేష స్పందన

తలుపుతట్టిన యువతి అదృష్టం...
జనరల్

తలుపుతట్టిన యువతి అదృష్టం...

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!
గాసిప్స్

రజిని కాంత్ 173 మూవీ టైటిల్ ఫిక్స్!

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్
సినిమాలు

ప్రేక్షకుల సమస్యలను ప్రస్తావించిన రామ్ చరణ్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు
జనరల్

ఆగిన మెట్రో...లారీ ఎక్కిన టెకీలు

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన
జనరల్

తుంగభద్ర జలాలపై హరీశ్‌రావు ఆందోళన

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్
క్రీడలు

పోర్చుగల్ విజయం తర్వాత రొనాల్డో రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ
బిజినెస్

ఏజీఎంలో భారీ రోడ్‌మ్యాప్ ప్రకటించిన గౌతమ్ అదానీ

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్
రాజకీయాలు

మోదీతో మంచి అనుబంధం ఉంది.. కానీ భారత్ ఒప్పుకోదు: ట్రంప్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
జనరల్

కర్నూలు జిల్లాలో బంగారం గని ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?
ఆరోగ్యం

చిన్న శబ్దాలకే చిరాకు వస్తోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!