
టెక్నాలజీ

వెనెజువెలాలో సంభవించిన భూకంపాల విధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత ప్రజల తరఫున వెనెజువెలా ప్రజలకు సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోదీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెనెజువెలాకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!