Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

Writer: Harika S 02:51 PM, 2 జులై, 2026
ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

ఢిల్లీలో భారత్, జపాన్ దేశాల మధ్య ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఎనర్జీ సహకారం, భద్రతా అంశాలు, ముఖ్యంగా LNG సరఫరా ఒప్పందంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిపై కూడా ఇరు దేశాలు సమీక్షించాయి.

జపాన్ తొలి మహిళా ప్రధాని తకైచీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్–జపాన్ సంబంధాలు కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మూలస్తంభంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుచిత వ్యాఖ్యల కేసు

అనుచిత వ్యాఖ్యల కేసు

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

ట్యాగ్లు
భారత్ జపాన్ చర్చలుమోదీ సమావేశంLNG ఒప్పందంబుల్లెట్ రైలు ప్రాజెక్టుఢిల్లీ సదస్సుద్వైపాక్షిక సంబంధాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ
రాజకీయాలు

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని - ఏపీ బీజేపీ

అనుచిత వ్యాఖ్యల కేసు
జనరల్

అనుచిత వ్యాఖ్యల కేసు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!
సినిమాలు

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన
సినిమాలు

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు
జనరల్

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?
సినిమాలు

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఏఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు
జనరల్

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!