10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...

Writer: Chandrika 08:18 AM, 10 సెప్టెంబర్, 2026
జోగి రమేష్‌ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు...

మాజీ వైఎస్సార్‌సీపీ మంత్రి జోగి రమేష్‌ కోడలు మేఘన తనకు, తన తల్లిదండ్రులకు అత్తమామలు జోగి రమేష్‌, శకుంతల, భర్త రాజీవ్‌, ఇతర కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు, తనను ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ను ఆశ్రయించారు. బుధవారం తన తండ్రి అనంతకృష్ణగౌడ్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన మేఘన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.

తన వివాహం కోసం తల్లిదండ్రులు సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అదనంగా రూ.5 కోట్ల కట్నంతో పాటు ఖరీదైన కార్లు, వజ్రాల నెక్లెస్‌, వజ్రపు ఉంగరం తీసుకురావాలని అత్తమామలు వేధించారని ఆరోపించారు. గోవా పర్యటన సందర్భంగా తనకు ఈత రాదని తెలిసినా భర్త పడవపై నుంచి నీటిలోకి నెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, కేసును తెలంగాణకు బదిలీ చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లు మేఘన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..
ట్యాగ్లు
జోగి రమేష్మేఘనరాజీవ్ఎస్ అబ్దుల్ నజీర్ఆంధ్రప్రదేశ్ గవర్నర్వైకాపాకట్న వేధింపులుకుటుంబ వివాదంరాజ్‌భవన్తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?
సినిమాలు

ఎపిక్‌తో మరో గుర్తింపుపై కన్నేసిన వైష్ణవి?

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..
జనరల్

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ
జనరల్

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ టాక్: కార్తీ సీక్వెల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదా?

బిగ్‌బాస్‌ తెలుగు 10: సింపుల్‌ నేచర్‌తో ఆకట్టుకుంటున్న టెంపర్‌ వంశీ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: సింపుల్‌ నేచర్‌తో ఆకట్టుకుంటున్న టెంపర్‌ వంశీ

మరెమ్మ మూవీ రివ్యూ: మాధవ్ భూపతిరాజు తొలి సినిమా ‘మరెమ్మ’ ఎలా ఉందంటే?
రివ్యూలు

మరెమ్మ మూవీ రివ్యూ: మాధవ్ భూపతిరాజు తొలి సినిమా ‘మరెమ్మ’ ఎలా ఉందంటే?

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు.. బాధ్యులను వదలం: సీఎం రేవంత్‌రెడ్డి

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌
జనరల్

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..
జనరల్

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు
జనరల్

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..
జనరల్

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..