
జనరల్

అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే ట్రస్ట్కు సంబంధించిన ఇతర కీలక పరిపాలనా అంశాలపై కూడా సమీక్షించనున్నారు.
ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల దాస్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ప్రయాణించలేని స్థితిలో ఉన్న సీనియర్ ట్రస్టీ కే. పరాశరన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!