
జనరల్

మిస్ కేరళ-2025 రన్నరప్ హర్షా సన్నీ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. బ్యాంకాక్ నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చిన ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆమె ట్రాలీ బ్యాగులో వ్యాక్యూమ్ సీల్ చేసిన డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.
మొత్తం 11 కిలోల డ్రగ్స్ పట్టుబడగా, వాటి విలువ సుమారు రూ.11.82 కోట్లుగా అధికారులు వెల్లడించారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!