
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. జనవరిలో 2.82 శాతంగా ఉన్న ఇన్ఫ్లేషన్ మే నాటికి 4.90 శాతానికి చేరిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రతి నెలా జాతీయ సగటును మించి రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలపై భారీ భారం పడుతోంది. ధరలను నియంత్రించడంలో తగిన చర్యలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజల జీవనం మరింత ఖర్చుతో కూడినదిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!