28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్

Writer: Shivani K 05:50 AM, 28 ఆగస్టు, 2026
సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్

ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు, క్షిపణుల వినియోగం పెరుగుతున్నప్పటికీ భూతల యుద్ధాల్లో ట్యాంకులు ఇప్పటికీ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ సరిహద్దుల్లో ట్యాంకులు ఇనుప గోడలా నిలిచి భద్రతను బలోపేతం చేయడంతో పాటు సైనికుల మనోస్థైర్యాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్‌పుర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్‌లో రూ.472 కోట్ల వ్యయంతో టీ-సిరీస్ యుద్ధ ట్యాంకుల మరమ్మతులు, పునరుద్ధరణ కేంద్ర నిర్మాణానికి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు.

జబల్‌పుర్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త కేంద్రం ద్వారా ప్రతి ఏడాది 80 టీ-72, టీ-90 ట్యాంకులను ఓవర్‌హాల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక బలగాల్లో ఒకటని పేర్కొన్నారు. సైన్యానికి ప్రతి ఏడాది సుమారు 230 ట్యాంకుల ఓవర్‌హాల్ అవసరం ఉండగా, తమిళనాడులోని అవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఏటా దాదాపు 150 ట్యాంకులను పునరుద్ధరిస్తోంది. మిగిలిన ట్యాంకుల ఓవర్‌హాల్ బాధ్యతను జబల్‌పుర్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త కేంద్రం నిర్వహించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ

ట్యాగ్లు
రాజ్‌నాథ్ సింగ్ట్యాంకులుభారత సైన్యంజబల్‌పుర్టీ 72 ట్యాంకులుటీ 90 ట్యాంకులురక్షణ శాఖభూతల యుద్ధంవెహికల్ ఫ్యాక్టరీభారత రక్షణ
AdvertisementAdvertisement
అలిపిరి నడకమార్గంలో భక్తుల భద్రతకు ఏఐ రోబోట్

అలిపిరి నడకమార్గంలో భక్తుల భద్రతకు ఏఐ రోబోట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష
జనరల్

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క
జనరల్

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు
రాజకీయాలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు
జనరల్

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
జనరల్

రాఖీ పండగకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

రకుల్ కొత్త అవతార్‌పై ఆసక్తికర ట్విస్ట్!

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్
జనరల్

సరిహద్దుల్లో ఇనుప గోడలా ట్యాంకులు: రాజ్‌నాథ్ సింగ్

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!
జనరల్

కాంగ్రెస్ సెంచరీ.. బీజేపీకి టెన్షన్!

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ
జనరల్

మధ్య ఆసియా పర్యటనకు మోదీ.. పుతిన్‌తో కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!