29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

Writer: Chandrika 01:29 PM, 29 జులై, 2026
హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

భూ వివాదాలకు సంబంధించిన రెండు వేర్వేరు కేసుల్లో తెలంగాణ హైకోర్టు హైడ్రా (HYDRA) వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలం సాహెబ్ నగర్ కాలనీలోని ప్లాట్ నెం.10ను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఆదేశించారు. భూమి యజమానులు ఝాన్సీతో పాటు మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, భూ యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఏ ఆధారాలతో ఈ చర్యలు చేపట్టారని ప్రశ్నించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

మరో కేసులో కొండాపూర్‌లోని 350 చదరపు గజాల ప్రైవేట్ ప్లాటులో కాంపౌండ్ గోడ, వాచ్‌మన్ గదిని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ఘటనపై జస్టిస్ ఎన్.పీ. శ్రవణ్ కుమార్ హైడ్రా, తహసీల్దార్ వ్యవహారాన్ని తప్పుబట్టారు. సర్వే నంబర్ 60లోని ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు ఏ ఆధారాలతో సమాచారం అందించారంటూ శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను నిలదీశారు. నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని హైడ్రాను ప్రశ్నించిన న్యాయస్థానం, ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడులో వింత స్కామ్‌కు బలైన మహిళలు..

తమిళనాడులో వింత స్కామ్‌కు బలైన మహిళలు..

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్
ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుహైడ్రాహైదరాబాద్భూ వివాదంకూల్చివేతలుహయత్‌నగర్కొండాపూర్జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డిజస్టిస్ ఎన్‌పీ శ్రవణ్ కుమార్తెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..
షోస్

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!
సినిమాలు

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ
సినిమాలు

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ

హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్..
రాజకీయాలు

హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్..

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్
జనరల్

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు
జనరల్

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..
జనరల్

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్
జనరల్

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్

వరుణ్ తేజ్‌తో సీన్లపై రితికా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వరుణ్ తేజ్‌తో సీన్లపై రితికా ఆసక్తికర వ్యాఖ్యలు

సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్
సినిమాలు

సస్పెన్స్ కథతో రాబోతున్న జాక్వెలిన్

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్
సినిమాలు

కంగనా కామెంట్స్‌కు విశాల్ కౌంటర్